నిడదవోలు వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం


ఏపీ పబ్లిక్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు లోని ది కిరాణా& జనరల్ మర్చంట్స్  హలు నందు వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ,wr. past గవర్నర్, SM అక్బర్, inslation officer గా, wr. పూసరపు వెంకటేశ్వరరావు, wr ఎలక్ట్ గవర్నర్  S కృష్ణమూర్తి  గౌరవ అతిథులుగా వాకర్స్ క్లబ్ past ప్రెసిడెంట్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నూతన 2022 నూతన కార్యవర్గం ప్రెసిడెంట్, ఆలమురి రాజశేఖర్, సెక్రెటరీ బచ్చు లక్ష్మణరావు, కోశాధికారి చక్కా రవి కుమార్, వాకర్స్ వనిత అధ్యక్షులుగా ఆలమూరు భారతి, సెక్రెటరీ బచ్చు బేబీ సరోజినీ, కోశాధికారి చక్కా దీప్తి లు ప్రమాణ స్వీకారం చేశారు.