తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు...

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు...


ఏపీ పబ్లిక్ న్యూస్: కర్నూల్ జిల్లా

ఆదోని పట్టణ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, Ex.MLA మీనాక్షినాయుడు మరియు కర్నూలు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి గారి ఆదేశాలతో, పట్టణ ఐటీడీపి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ పార్టీ ఆఫీస్ లో cake కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు..

ఈ సందర్బంగా పట్టణ ఐటీడీపి అధ్యక్షులు N.సజ్జాద్ హుస్సేన్ మాట్లాడుతూ, రోబోయే కాలానికి కాబోయే నాయకులు నారా లోకేష్ గారు అని, అయన IT మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చి అనేక మంది యువకులకు ఉద్యోగాలు కలిపించాడమే కాకా, రాష్టానికి ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకోయారని కొనియాడారు...

రాబోయేదీ తెలుగుదేశం ప్రభుత్వమే అని తెలిపారు....

ఈ కార్యక్రమంలో ఐటీడీపి ఉపాధ్యక్షులు నాగేంద్ర,ప్రకాష్,రవికృష్ణ,ఆర్గనైసింగ్ సెక్రటరీ విజయ్, రామాంజి, ఖాసీం,గోవిందు, మరియు ఇతర సభ్యులు రాజు, ఫారిసా, మస్తాన్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు..