రాయిపేటలో తాటాకు ఇల్లు దగ్ధమైన బాధితులను పరామర్శించిన నిడదవోలు ప్రముఖులు

రాయిపేటలో తాటాకు ఇల్లు దగ్ధమైన బాధితులను పరామర్శించిన నిడదవోలు ప్రముఖులు


ఏపీ పబ్లిక్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా

నిడదవోలు పట్టణంలోని రాయిపేటలోని మిలట్రీ వారి వీధిలో జరిగిన అగ్ని ప్రమాదంలో తిరపారపు పైడమ్మ కు చెందినతాటాకిల్లు దగ్ధమైన అందులో అద్దెకుంటున్న అక్కిరెడ్డి చినతల్లిమరో కుటుంబాన్ని సీపీఎం నాయకులు జువ్వలరాంబాబు. SR సంజీవని హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు. సరిపల్లి రమణ. నిడదవోలు అడ్వకేట్. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మత్తి అర్జునుడు పరామర్శించారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ సర్వంకోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకొని వంట సామాన్లు. దుస్తులు బియ్యం తక్షణమే అందించాలని కోరారు. బాధితులకు హెల్పింగ్ హ్యాండ్స్ ద్వార అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు