50000/- రూపాయల విరాళం అందచేసిన శ్రీపతి సూర్యనారాయణ

కాపు కళ్యాణ మండపం నిర్మాణానికీ శ్వచ్చందంగా ముందుకు వస్తున్న ప్రతి సోదరునికి కృతజ్ఞతలు - జాతీయ అవార్డ్ గ్రహీత చల్లా

50000/- రూపాయల విరాళం అందచేసిన శ్రీపతి సూర్యనారాయణ

ఏపీ పబ్లిక్ న్యూస్ : డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట నియోజకవర్గం , మండల కేంద్రమైన అలమురు లో సుమారు 70 లక్షల రూపాయల అంచనాతో నిర్మించ బడుతున్న శ్రీ కృష్ణ దేవారాయల కళ్యాణ మండపం నిమిత్తం శ్వచ్చందంగ విరాళాలు అందచేస్తున్న సోదరులకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలియచేశారు వైఎస్సార్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,జాతీయ అవార్డ్ గ్రహీత , ప్రముఖ పారిశ్రామిక వేత్త ,మండల కాపు సంఘం అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రావు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆశించిన కాపు సోదరులు శ్వచ్చందముగా వాళ్లే ముందుకు వచ్చి నిర్మాణ పనులకు ఆర్ధిక వనరులు ఏర్పాటు చేస్తున్న సందర్బం లో ఎవరికివారు నిర్మాణ భాద్యతలు చేపట్టి ముందుకు వెళ్లడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు . శ్రీపతి సూర్యనారాయణ శనివారం జాతీయ అవార్డ్ గ్రహీత చల్లా ప్రభాకర్ రావు స్వగృహంకు వచ్చి 50000/- వేల రూపాయలు ఆర్ధిక సహాయం అంచచేయడం సంతోషం అని చల్లా అన్నారు .అదే క్రమంలో కళ్యాణ మండపం నిర్మాణానికి విరాళాలు ఇచ్చి ద్రతృత్వం చూపిస్తున్న ప్రతి కాపు సోదరులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ , ఇంకా ఎవరైనా సహాయ సహకారాలు అందించాలని ఉంటే శ్రీ కృష్ణ దేయరయుల సంఘం అధ్యక్షులు చల్లా నానాజీ,సెక్రటరీ సాయిబాబా, గౌరవ అధ్యక్షులు శేషగిరి రావు ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి ప్రతిష్ఠటాత్మకంగా ముందుకు పోతున్న సంఘానికి సహాయం అందిచేయవచ్చు అని తెలియ చేసారు