విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష
ఏపీ పబ్లిక్ న్యూస్: అమరావతి
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీరుతెన్నులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. క్యాంప్ కార్యాలయంలో ఇవాళ(గురువారం) నిర్వహించిన సమీక్షా సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్ఎస్ఏ) బి శ్రీనివాసులు, ఎండీఎం డైరెక్టర్ దివాన్, నాడు నేడు కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆర్ మనోహరరెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్(ఎస్సీఈఆర్టి) బి ప్రతాప్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సైతం విద్యాశాఖ సమీక్షా సమావేశానికి హాజరు అ ఉన్య్యారు