అమరావతి రైతుల పాదయాత్రను ఆటంకంపరిస్తే చరిత్ర క్షమించదు

అమరావతి రైతుల పాదయాత్రను ఆటంకంపరిస్తే చరిత్ర క్షమించదు

సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా 

రైతుల జోలికొస్తే తాట తీస్తాం 

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ 

అన్నదాతల ఏడుపు రాష్ట్రానికి మంచిది కాదు 

రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య

సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాకి ఘన స్వాగతం పలికిన తూర్పుగోదావరి జిల్లా సిపిఐ శ్రేణులు


ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

అమరావతి రైతుల యాత్రలో పాల్గొన్న సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఈ యాత్రలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ , తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ డేగ ప్రభాకర్ రావు శివారెడ్డి బండి వెంకటేశ్వరరావు కృష్ణ చైతన్య హేమ శంకర్ ఐ ఏ ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కోండ్రపు రాంబాబు నగర కార్యదర్శి వంగమూడి కొండలరావు కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ తోకల ప్రసాద్ ,పార్టీ సీనియర్ నాయకులు పెద్ది రెడ్ల సత్యనారాయణ , భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు నాలం వెంకటేశ్వరరావు ఏఐటీయూసీ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ , కృష్ణ సేపేని రమణమ్మ ఎడ్ల లక్ష్మి నాగమణి జి ఏ రామారావు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సునీల్ కోనసీమ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నాయకులు రాము రామకృష్ణ రామి రెడ్డి ఆనంద్ ఎస్ టి యు యేసు రాజు తదితరులు పాల్గొన్నారు