పలు కుటుంబాలను పరామర్శించిన కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్
ఏపీ పబ్లిక్ న్యూస్ : కొత్తపేట నియోజకవర్గం
• ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఇటీవలే కాలం చేసిన పుల్లేటికుర్తి సుందరం, పోలుమాటి మరియమ్మ కుటుంబాలను కలిసి పరామర్శించారు.
• వెలిచేరు గ్రామానికి చెందిన ఏడిద సత్యనారాయణ ఈ మధ్యకాలంలో మరణించడంతో అయన కుటుంబాన్ని కలవడం జరిగింది.
• రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో బరగటి శ్రీనివాస్ కాలంలో చేయడం వారి కుటుంబసభ్యులును కలిసి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.
• లక్ష్మీపోలవరం గ్రామానికి చెందిన పాటి సురేష్ ప్రమాదవశాత్తు గాయపడటంతో అతన్ని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమాలలో మండల నాయకులుతో పాటు, ఆయా గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.