పాఠశాలకు నాడు నేడు లో అభివృద్ధి పనులకు

పాఠశాలకు నాడు నేడు లో అభివృద్ధి పనులకు - నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జి శ్రీనివాస్ నాయుడు


ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు నియోజకవర్గం

నిడదవోలు పట్టణం 24 వ వార్డ్ లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు నాడు నేడు లో మంజూరు చేయించిన రూ.16.00 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ జి శ్రీనివాస్ నాయుడు 

ఎమ్మెల్యే తో పాటు నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, నిడదవోలు మండల జెడ్పీటీసీ, పట్టణ కౌన్సిలర్స్ మరియు విద్య కమిటి సభ్యులు, పాటశాల HM, వైఎస్ఆర్సీపీ పట్టణ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు