అన్యాయం చేస్తే ఊరుకోం ! భీమడోలు కిరణ్ కుమార్

అన్యాయం చేస్తే ఊరుకోం ! భీమడోలు కిరణ్ కుమార్



ఏపీ పబ్లిక్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా 

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన పెద్ద మూర్తి దానియేలు తాతలనాటి సంక్రమించిన ఎకరా 30 సెంట్లు పొలం వారికి అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని ప్రజాసంఘాలు ఆర్టీవో ని కలవడం జరిగినది ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భీమడోలు కిరణ్ కుమార్ పాల్గొన్నారు