కానూరు గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం
ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా
నిడదవోలు నియోజకవర్గం లో పెరవలి మండలం కానూరు గ్రామంలో జరుగుచున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, ఉండ్రాజవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, పెరవలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొఅతికాల రామకృష్ణమ్మ (శ్రీను), నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు