ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలపై గళమెత్తిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలపై గళమెత్తిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు


ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలో 18 వవార్డు తీరుగూడెం లో ఇదేం ఖర్మ మనరాష్టాృనికి కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యల పై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలపై గళమెత్తారు, పెరుగుతున్న నిత్యావసర ధరలు, కరెంటుబిల్లు, వంటగ్యాస్ ధరలు, ఇసుక, సిమెంటు, ఐరన్ ధరలు పెరుగుదల వంటి విషయాలపై ప్రభుత్వాని నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇంఛార్జీ బూరుగుపల్లి శేషారావు నిలధీశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు కొమ్మినవెంకటేశ్వరరావు, పట్టణ పార్టీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పేరూరిసాయిబాబా, మున్సిపల్ కౌన్సిలర్ కారింకినాగేశ్వరావు, మాజీ కౌన్సిలర్ ముంగర వెంకటేశ్వరావు, మాజీ నీటిసంఘం అధ్యక్షులు పి.ఆంజనేయరాజు, మాజీ కౌన్సిలర్ చదలవాడ శ్రీనివాసు, పెండ్యాల రామకృష్ణ, బైపే రాజేశ్వరావు, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు  ఎమ్ డి అజీజ్ బాషా, మాజీ డిస్టిృభ్యూటరీ కమిటిచైర్మన్ బూరుగుపల్లి శ్రీను, DVDCMS మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, నియోజకవర్గ ఐ టిడిపి అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు, నిడదవోలు రూరల్ మండలపార్టీ అధ్యక్షుడు వెలగనసూర్యారావు, ఉండ్రాజవరం మండల పార్టీ అధ్యక్షుడు సింహాద్రిరామకృష్ణ, పెరవలి మండల పార్టీ అధ్యక్షుడు అతికాలశ్రీను, నిడదవోలు రూరల్ మండల ఐ టిడిపి అధ్యక్షుడు అరేపల్లి దుర్గా శ్రీను, ముళ్లపూడి హర్చంద్రప్రసాద్, సుంకవల్లి రామారావు, తన్నీటి శ్రీనివాసరావు, బండి వేణుగోపాలకృష్ణ, జుజ్జవరపు గోపాలకృష్ణ, ఇమ్మణి వెంకట అప్పారావు, మాజీ ZPTC కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, టిడిపి లీగల్ సెల్ ఆకుతోట సతీష్ కుమార్, పార్లమెంటరీ  సెక్రటరీ బొడ్డు రామాంజనేయులు, నియోజకవర్గ SC సెల్ అధ్యక్షుడు అంబటి వెంకటరమణ,  కైకర రత్నం, మంగం రామారావు, హనుమంతు సుబ్రహ్మణ్యం,  పట్టణ మాజీ కౌన్సిలర్, పార్టీ  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.