ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్లు పంచిన పెరవలి ఎంపీపీ కాచర్ల ప్రసాద్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్లు పంచిన పెరవలి ఎంపీపీ కాచర్ల ప్రసాద్


ఏపీ పబ్లిక్ న్యూస్, పెరవలి మండలం:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21 న, 50వ పుట్టినరోజు సందర్భంగా, పెరవలి మండలం లో ఈరోజు పెరవలి ఎంపీపీ కాచర్ల ప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాచర్ల ప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ, వైసీపీ నాయకులు పంపన అంజిబాబు, యర్రంశెట్టి సన్నీ, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు