దమ్మెన్ను గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు

దమ్మెన్ను గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు 



నిడదవోలు, ఏపీ పబ్లిక్ న్యూస్ : ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యల పై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలపై గళమెత్తారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు కరెంటుబిల్లు, వంటగ్యాస్, ధరలు, ఇసుక, సిమెంటు, ఐరన్, ధరలు పెరుగుదల వంటి విషయాలపై ప్రభుత్వాని నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ బూరుగుపల్లి శేషారావు నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ గండేటి శ్రీను, వీరమల్లు కోటేశ్వరరావు, వాకలపూడి సత్యనారాయణ, ఎమ్ రవీంద్రరాజు చిట్టూరి సూర్యనారాయణ, మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటి చైర్మన్ బూరుగుపల్లి శ్రీను, మాజీ డి సి చైర్మన్ బలుసు వెంకటరత్నం, మాజీ డిసిఎంస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, నిడదవోలు పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, నిడదవోలు మండల పార్టీ అధ్యక్షుడు వెలగనసూర్యారావు, పెరవలి మండల పార్టీ అధ్యక్షుడు అతికాల శ్రీను, నియోజకవర్గ ఐ టిడిపి అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు, మాజీ జెడ్పీటీసీ కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ నేకూరి గనిరాజు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రాచమళ్ళ శ్రీనువాసు, పార్లమెంటరీ సెక్రటరీ బొడ్డు రామాంజనేయులు, నియోజకవర్గ ఐ టిడిపి ప్రధానకార్యదర్శి మంగం రామారావు, నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పాతూరి నరేంద్రబాబు, పెరవలి మాజీ ఎంపీపీ శిరిగినీడి శేషగిరిరావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బుగ్గన శివరామకృష్ణ శాస్త్రి, కంటిపూడి సూర్యనారాయణ, వాకలపూడి వీర్రాజు, చిట్టూరి వెంకటనారాయణ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు