ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శేషారావు

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శేషారావు

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో ఇదేం ఖర్మ మనరాష్టాృనికి కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ బూరుగుపల్లి శేషారావు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ముళ్ళపూడి రాజేంద్రప్రసాద్, వాకలపూడి వీర్రాజు, మాజీ ఎంపీపీ శిరిగినీడి శేషగిరిరావు, కొమ్మిశెట్టి రామకృష్ఞ, మండలపార్టీ అధ్యక్షుడు అతికాల శ్రీను, నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షుడు అబ్బిశెట్టి సత్తిరాజు, మాజీ డిసిఏంస్ ఛైర్మన్ భూపతిరాజు రవివర్మ, పార్లమెంటరీ సెక్రటరీ బొడ్డు రామాంజనేయులు, బూరుగుపల్లి శ్రీను, చిట్టూరి సూరిబాబు, సుంకవల్లి దిలీప్, యడ్ల చంటి, వీరమల్లు శ్రీను, చిట్టూరి వెంకట నారాయణ, హనుమంతు సుబ్రహ్మణ్యం, మంగం రామారావు, దాసం నాయుడు, రెడ్డి సత్యనారాయణ అక్కిన గంగాధర్, కారుమూరి శేషుబాబు, జన్ని చినరాజు తదితరులు పాల్గొన్నారు