డ్రైనేజ్ నిర్మాణ పనులు శంకుస్థాపన పాల్గొన్న వైసీపీ నాయకులు

డ్రైనేజ్ నిర్మాణ పనులు శంకుస్థాపన పాల్గొన్న వైసీపీ నాయకులు


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ 

నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో హారిదాసు రోడ్డు నందు సుమారు 5 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణ పనులు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడమైనది. ఈ కార్యక్రమంలో మాజీ ఇంఛార్జి ఛైర్ పర్సన్ పెంటపాటి ప్రసాద్, వైస్ ఛైర్ పర్సన్స్ గంగుల వెంకట లక్ష్మి, యలగాడ బాలరాజు, కౌన్సిలర్స్ కామిశెట్టి సత్తి బాబు, వజీరుద్దీన్, కొత్తపల్లి సుప్రియ, బిర్రే పార్వతి, మహమ్మద్ షాకీరా, ఆరుగోల్లు వెంకటేశ్వర రావు, గుర్రం సుశీల, ధాకే అనిల్, 28 వ వార్డు కౌన్సిలర్ శ్రీ ఆకుల ముకుంద రావు, వార్డ్ ఇంచార్జి పాల కిరణ్, షేక్ మస్తాన్ వలి, వల్లూరి వెంకటేశ్వర రావు, దాసరి లీల, వార్డు నాయకులు, ప్రజలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.