లబ్ధిదారులకు పెన్షన్ అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి

లబ్ధిదారులకు పెన్షన్ అందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి



ఏపీ పబ్లిక్ న్యూస్, నిడదవోలు : ముఖ్యమంత్రి జగన్ పెంచిన పెంక్షన్ ను నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు పట్టణ చైర్మన్ భూపతి ఆదినారాయణ పర్యవేక్షణలో నిడదవోలు 4వ వార్డ్ లో వైఎస్సార్ ఫెంక్షన్ కానుక లో భాగం గా ఈ నెల నుంచి 250 రూపాయలు ప్రభుత్వం పెంచిందని. ఈ నెల నుంచి 2750/ లబ్దిదారులు లబ్ది పొందుతున్నట్టు కౌన్సిలర్, వైస్ చైర్మన్ అయినా గంగుల వెంకటలక్ష్మిి తెలియజేశారు. లబ్దిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 1000 రుపాయలు ఇస్తే మన జగన్ అన్న ప్రభుత్వం వచిన తరువాత 2000 నుంచి ఇప్పటివరకు 2750 చేసిన ఘనత మన జగన్ అన్నకే దక్కుతుంది అని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి శ్రీనివాస్, సచివాలయం బూత్ కన్వీనర్ గుర్రాల నాగమణిి, వార్డ్ ఇంజర్జ్ తోట ఉమ శంకర్, నాగులమ్మ గుడి ధర్మకర్త తోట వీరంజలి, వార్డ్ వైస్సార్సీపీ నాయకులు దాసరి బంగారంం, తాత రాంబాబుు, గంగుల గోపీ యాదవ్ వాలంటీర్స్ పాల్గొన్నారు.