దువ్వ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి

దువ్వ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి







ఏపీ పబ్లిక్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా 

తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.